ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై ఎంఐఎం అసదుద్దీన్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ కి వెళ్ళినా తాను అయోధ్య కి రాను అని యోగి.
అనుకున్నారని, కాశ్మీర్ కి వెళ్ళినా తాను. అయోధ్యకి వచ్చాను అని రెండూ కూడా ఇండియాలో ఉన్నావే అని యోగి ఆదిత్యనాథ్ పై సెటైరికల్ కామెంట్ చేశారు.
అంతే కాకుండా ఓవైసీ కూడా భారత్లోనే ఉందని పేర్కొన్నారు.మంగళవారం అయోధ్యలో పర్యటించిన ఆయన మీడియాతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఓ విలేకరి రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో .అఖిలేష్ పార్టీతో పొత్తు పెట్టుకుంటారా అని ప్రశ్నించగా.ఈ ప్రశ్నకు అఖిలేష్ సమాధానం చెప్పాలని, అందరూ నన్ను అడుగుతున్నారు.
ఆత్మాభిమానంతో నేను ఆటలు ఆడను.
పొత్తు విషయంలో చర్చించాలి అంటే .పక్కాగా రెండు పక్షాల నుండి సానుకూల వాతావరణం ఉండాలని ఓవైసీ అసదుద్దీన్ గట్టిగా వ్యాఖ్యానించారు.
అంతమాత్రమే కాకుండా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముస్లింలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికారం ఉంటే ప్రతి ఒక్కరు వాటా పొందుతుంటే అందరికీ న్యాయం జరుగుతుందని పరిస్థితులు చక్క పడతాయని గతంలో ఎస్పీ బీఎస్పీ కాంగ్రెస్ పార్టీలకు ఓట్లు వేసిన ముస్లింలు.త్వరలో జరగబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికలలో అసలు శక్తి చూపించాలని.
ముస్లింలను చైతన్య పరుస్తూ అసెంబ్లీ ఎన్నికల పొత్తుల గురించి అసదుద్దీన్ ఓవైసి సంచలన వ్యాఖ్యలు చేశారు.