వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలలో హెచ్చరించడం జరిగింది.రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఈ ప్రకటనతో అధికారులు కూడా అలర్ట్ అయ్యారు.భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ముఖ్యంగా తెలంగాణలో నేడు రేపు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
రుతుపవనాలు కదలికలు సాధారణంగా ఉండటంతో వీటి ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
పలు జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని కూడా స్పష్టం చేసింది.
బంగాళాఖాతం కి కొన్ని దిక్కుల ఉపరితల ఆవర్తనం తో పాటు బంగాళాఖాతంలో ఒడిశా తీరం వద్ద అల్పపీడనంతో.వర్షాలు పడతాయని గత మూడు రోజులుగా ఈ రీతిగానే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న టు హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ఏది ఏమైనా రానున్న ఐదు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎంవో స్పష్టం చేసింది.