హైదరాబాద్ లోని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ నివాసంలో కాంగ్రెస్ ముఖ్య నేతల భేటీ జరిగింది.మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలతో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సమావేశం అయ్యారు.
దీనిలో భాగంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్ పై ప్రధానంగా చర్చించారు.