పోలీసులు తనపై చేయి చేసుకున్నట్లు రఘురామకృష్ణంరాజు గతంలో హైకోర్టు న్యాయమూర్తి ముందు ఫిర్యాదు చేయటం తెలిసిందే.రఘురామకృష్ణంరాజు కాలికి గాయాలైనట్లు కూడా చూపించడం జరిగింది.
ఈనేపథ్యంలో రఘురామకృష్ణంరాజు గాయాలకి అసలు కారణం ఏంటో వైద్య పరీక్షలు చేయాలని న్యాయమూర్తి మెడికల్ కమిటీని నియమించి గుంటూరు జిజిహెచ్ లో 18 రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు.అయితే పోలీసులు కొట్టిన గాయాల వల్ల కాదు అని తేలింది.
ఇదే క్రమంలో రఘురామకృష్ణంరాజు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో తాజాగా సుప్రీంకోర్టు మరోసారి రఘురామకృష్ణంరాజు వైద్యపరీక్షలు నిర్వహించాలని .సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ లో చేయాలని వీడియో రూపంలో మొత్తం చిత్రీకరించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.సుప్రీం ఆదేశాల మేరకు ఈరోజు రఘురామకృష్ణం రాజు కి సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేసి సీట్