కాంగ్రెస్ కు మెదక్ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి రాజీనామా..!

Medak DCC President KantaReddy Resigns To Congress..!

కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది.ఈ మేరకు పార్టీకి మెదక్ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి రాజీనామా చేశారు.

 Medak Dcc President Kantareddy Resigns To Congress..!-TeluguStop.com

గత కొన్ని రోజులుగా పార్టీ తీరుపై ఆయన అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే.

అయితే మెదక్ టికెట్ మైనంపల్లి రోహిత్ కు కేటాయిస్తున్నట్లు పార్టీ తెలిపింది.

ఈ క్రమంలో మెదక్ టికెట్ ఆశించిన కంఠారెడ్డి పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సమాచారం.పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన తనలాంటి వారికి గుర్తింపు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

శ్రమను కాదని డబ్బు ఆధారంగానే టికెట్లు ఇస్తున్నారని విమర్శలు చేశారు.కేవలం డబ్బున్న వ్యక్తులకే పార్టీ టికెట్లను కేటాయిస్తుందని తీవ్ర ఆరోపణలు చేశారని సమాచారం.

ఇంత జరుగుతున్న కాంగ్రెస్ పెద్దలు సైతం మౌనంగా ఉండటం తనను మరింత బాధకు గురి చేసిందని కంఠారెడ్డి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube