తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి పేరుతో మావోల కొత్త లేఖ

డిసెంబర్ 1 న ములుగు జిల్లా ప్రజాప్రతినిధులను హెచ్చరిస్తూ ఇటీవల విడుదల అయిన లేఖపై భారత మావోయిస్టు పార్టీ స్పందించింది.ప్రజా ద్రోహులు, ఇన్ఫార్మర్లు ఖబడ్దార్ అంటూ లేఖ వచ్చిన సంగతి తెలిసిందే.

 Mao's New Letter In The Name Of Telangana State Committee Secretary-TeluguStop.com

ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి జగన్ పేరుతో మావోలు కొత్త లేఖను విడుదల చేశారు.గతంలో వచ్చిన ప్రకటనతో తమకు సంబంధం లేదని మావో పార్టీ తెలిపింది.

ఆ ప్రకటనను ప్రజలెవరూ నమ్మొద్దని రాష్ట్ర కమిటీ కార్యదర్శి జగన్ వెల్లడించారు.కొంతమంది తమ స్వార్థం కోసం మావోయిస్టు పార్టీ పేరును వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమస్యలు ఉంటే స్థానిక కమిటీలు ప్రకటనలు చేస్తాయని భారత మావోయిస్టు పార్టీ స్పష్టం చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube