తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు...

ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.వీరిలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఏపి మంత్రి గుమ్మనూరు జయరామ్, మాజీ టిటిడి చైర్మన్ పుట్టా సుధాకర్ ఉన్నారు.

 Many Celebrities Who Visited Thirumala Srivastava,  Thirumala Srivastava , Celeb-TeluguStop.com

వీరికి ఆలయాధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.దర్శనానంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube