మా విజయానికి కారణం ఆ రెండే అంటున్న ఆప్‌

బీజేపీ, ఆప్‌ల మద్య హోరా హోరీగా సాగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ విజయం దిశగా దూసుకు పోతుంది.ఈ విజయంను ఎగ్జిట్‌ పోల్స్‌ ముందే ఊహించాయి.

 Manish Sisodiya Comments On To Win Delhi Assembly Elections-TeluguStop.com

కేజ్రీవాల్‌ ప్రభంజనం మరోసారి కొనసాగడం ఖాయం అంటూ అంతా అన్నారు.అన్నట్లుగానే అక్కడ మళ్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌ పీఠం ఎక్కబోతున్నాడు.

బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్ని హామీలు ఇచ్చినా కూడా ప్రజలు నమ్మలేదు.మూడవ సారి కేజ్రీవాల్‌కే ఛాన్స్‌ ఇవ్వాలని వారు భావించారు.

ఎన్నికల్లో వస్తున్న ఈ ఫలితాలపై ఆప్‌ ముఖ్య నేత మనీశ్‌ సిసోడియా స్పందించారు.తాము ఎన్నికల ప్రచారంలో భాగంగా విధ్య మరియు వైధ్యం గురించే మాట్లాడం.తాము అధికారంలో ఉన్న సమయంలో విద్య మరియు వైధ్యంపై ఎంతగా దృష్టి పెట్టాం, మళ్లీ అధికారంలోకి వస్తే ఎలాంటి సేవ ఆ రెండు రంగాల్లో అందిస్తాం అంటూ చెప్పాం.కాని ఇతర పార్టీల వారు మాత్రం రెండు మతాల ఎజెండాగా ముందుకు వెళ్లారు.

అందుకే ప్రజలు ఎవరికి ఓటు వేస్తే మేలు జరుగుతుంది అనే విషయాన్ని గుర్తించారు అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube