జగన్ దంపతులను కలుసుకున్న మంచు ఫ్యామిలీ ! కారణం ఏమిటో తెలుసా ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల సమస్యలు, ప్రభుత్వ పనులతో బిజిబిజిగా గడుపుతు ఉంటాడు.

 Manchu Vishnu Family Meet Jagan Mohan Reddy Family Today,ys Jagan, Manchu Vishnu-TeluguStop.com

అలాంటిది నేడు మంచు విష్ణు, విరోనికా దంపతుల రాకతో జగన్ నవ్వుతూ వారితో కాసేపు ముచ్చటిస్తూ రిలాక్స్ అయ్యారు.వైయస్ రాజశేకర్ రెడ్డి తమ్ముడు దివంగత సుధాకర్ రెడ్డి కూతురు విరోనిక.

ఈమెను మంచు విష్ణు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.స్వయానా జగన్ మోహన్ రెడ్డి కి చెల్లెలు అవ్వుతుంది.

ఈ నేపథ్యంలో నేడు మంచు విష్ణు, విరోనికా తాడేపల్లి గూడెం లోని సి‌ఎం క్యాంపు కార్యలయం కు వెళ్ళి జగన్ ను కలుసుకున్నారు.ఈ సందర్భంగా వారు ఫ్యామిలి విషయాలను మాట్లాడుకున్నట్లుగా సమాచారం.

ఈ క్రమంలోనే జగన్ మరియు ఆయన భారతి లతో కలిసి మంచు విష్ణు ఫ్యామిలీ లంచ్ కూడా చేశారు.ఆ తర్వాత మంచు విష్ణు జగన్ తో సెల్ఫి తీసుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతుంది.

ఇది పూర్తి పర్సనల్ ట్రిపు మాత్రమే దీనిలో రాజకీయ ఉద్దేశం ఏమి లేదని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube