ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసిన 'మనం సైతం' కాదంబరి కిరణ్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని “మనం సైతం” కాదంబరి కిరణ్ మర్యాద పూర్వకంగా ప్రగతి భవన్ లో కలిశారు.డిసెంబర్ 8వ తేదీన జరగనున్న తమ కుమార్తె శ్రీకృతి వివాహ మహోత్సవానికి రావలసిందిగా శ్రీ కేసీఆర్ గారిని ఆహ్వానిస్తూ, శుభలేఖను అందించారు.

 Manam Saitam Kadambari Kiran Met Cm Kcr Details, Manam Saitam, Kadambari Kiran,-TeluguStop.com

ఈ సందర్భంగా “మనం సైతం” ద్వారా సమాజహితం కొరకు నిరంతరం చేస్తున్న సేవా కార్యక్రమాలను శ్రీ కేసీఆర్ గారికి వివరించి, వారి ఆశీస్సులను పొందారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube