పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రారంభంలో మమతాబెనర్జీ ఓడిపోయిన సంగతి తెలిసిందే.అయినా కానీ జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలవడంతో మమతాబెనర్జీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ క్రమంలో లో అధిక రంలోకి వచ్చిన పార్టీ తరఫున ఉండే ముఖ్యమంత్రి 6 నెలలలో.ప్రజాస్వామ్యం లో గెలిచి.
సీఎం పదవి అధిరోహించే పరిస్థితి ఉండటంతో.సొంత నియోజకవర్గం భవానీపూర్ నుండి.
మమతా బెనర్జీ ఉప ఎన్నికలకు వెళ్లడం తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా.
భవానీపూర్ లో.జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈ రోజు వెలువడ్డాయి.
ఓట్ల లెక్కింపులో భాగంగా.మమతా బెనర్జీ.50 వేలకు పైగా మెజార్టీ సాధించి విజయం సాధించారు.ఈ ఏడాది మార్చి- ఏప్రిల్ మాసం లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మొట్టమొదటిసారి నందిగ్రామ్ నియోజకవర్గం నుండి.
మమతా బెనర్జీ పోటీ చేయగా అక్కడ ఓడిపోయారు.ఈ క్రమంలో.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ఆమె మే 5వ తారీకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగా.అప్పటి నుంచి 6 నెలల లోగా అనగా నవంబర్ 5 లోపు శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు సెప్టెంబర్ 30 వ తారీకు.
పోలింగ్ నిర్వహించడానికి.కేంద్ర ఎన్నికల సంఘం.
నోటీస్ రిలీజ్ చేసింది.ఈ తరుణం లో మమతా బెనర్జీ భవానీపూర్ నుండి పోటీ చేసి గెలిచి సీఎం గా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.