నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం! ఏడుగురు మృతి!

నల్గొండ జిల్లా చింతపల్లి సమీపంలో ఈ రోజు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు మరణించారు.

 Major Road Accident In Nalgonda District-TeluguStop.com

దేవరకొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు కొండమల్లేపల్లి సమీపంలో టోల్ గేట్ వద్ద ఓ టాటా ఏస్ ని ఢీకొంది.సాగర్ హైవే దగ్గర జరిగిన ప్రమాదంలో టాటా ఏస్ లో ప్రయాణిస్తున్న ఏడు మంది ప్రయాణికులు చనిపోవడం గమనార్హం.

ఇక ఈ ప్రమాదంలో మరో పది మంది ప్రయాణికులు తీవ్ర గాయాలు కావడంతో సమీపంలో హాస్పిటల్లో చేసినట్లు తెలుస్తుంది.ప్రమాద సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు.

ఇక ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube