సంచలన వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర గవర్నర్

మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ సంచలన వ్యాఖ్యలు చేశారు.నాగపూర్ విశ్వ విద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Maharastra Governor Bhagat Singh Koshyari Suggestion-TeluguStop.com

సంస్కృత శ్లోకాలు నేర్చుకుంటే మంచి చెడుల మధ్య అంతరం తెలుస్తుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.దేశంలో ప్రతీరోజూ మహిళలపై సాగుతున్న దారుణ అత్యాచారాల ఘటనల నేపథ్యంలో నాగపూర్ యూనివర్శిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీ ఈ వ్యాఖ్యలు చేశారు.

నాగపూర్ విశ్వవిద్యాలయంలో జమ్నాలాల్ బజాజ్ పరిపాలనా భవనాన్ని ప్రారంభించిన గవర్నరు మాట్లాడుతూ సంస్కృత శ్లోకాలు నేర్చుకుంటే మంచి చెడుల మధ్య ఉన్న అంతరం తెలుస్తుందన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో బజాజ్ ఎలక్ట్రికల్స్ ఎండీ శేఖర్ బజాజ్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తుంది.

Telugu Bhagatsingh, Telugu Ups-Telugu Political News

ఇటీవల హైదరాబాద్ ఘటనలో చోటుచేసుకున్న దిశ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.అయితే ఈ ఘటన జరిగిన 10 రోజుల్లోనే నిందితులు ఎంకౌంటర్ లో మృతి చెందారు కూడా.ఇంత జరిగినప్పటికీ కూడా దేశ వ్యాప్తంగా మహిళల పై దారుణాలు మాత్రం ఆగడం లేదు.ఈ క్రమంలోనే మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube