“మా” ఎలక్షన్ ఆఫీసర్ కృష్ణమోహన్ తాజాగా ప్రకాశ్ రాజ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.విషయంలోకి వెళితే మా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ రోజు.
.ఎన్నికలు జరిగే ప్రాంగణంలో అవకతవకలు జరిగినట్లు.
మోహన్ బాబు, నరేష్ వంటి వారు తీవ్ర దుర్భాషలాడి తమ ప్యానల్ కి చెందిన సభ్యులను భయభ్రాంతులకు గురి చేసినట్లు.ఆరోపణలు చేస్తూ సిసిఫుటేజ్ బయటపెట్టాలని.
ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కి లెటర్ రాసినటు ప్రకాష్ రాజు తెలిపారు.
ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ నుండి తనకు ఎటువంటి లెటర్ అందలేదని.
ఎన్నికలు నిర్వహించటం వరకే తన పరిధి.ఆ తర్వాత పరిణామాలు ఎటువంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే ఎన్నికలు జరిగిన ప్రాంగణంలో వైసీపీ పార్టీకి చెందిన ఓ నాయకుడు రౌడీషీటర్.తిరగటం జరిగిందని మంచు విష్ణుతో కనపడ్డాడు.అని.ప్రకాష్ రాజ్ తాజాగా ఆరోపించారు.ఈ క్రమంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ఎన్నికలు నిర్వహించడం.ఫలితాలు ప్రకటించటం వరకే తన పరిధి.ఇక తాను ఏమి చేయడానికి కుదరదు అని స్పష్టం చేశారు.