కొందరికి భూమిపై ఇంకా నూకలు మిగిలి ఉంటాయి.అందుకే ఎన్ని ప్రమాదాలు జరిగిన వారు ఒక్క క్షణంలో బ్రతికిపోతారు.
ఇంకా అలానే మొన్నటికి మొన్న జేసీబీ యాక్సిడెంట్ లో నుజ్జు నుజ్జు అవ్వాల్సిన వ్యక్తిని ఒక బొలెరో వచ్చి కాపాడింది.క్షణాల వ్యవధిలో పోవాల్సిన ప్రాణాలు అదే క్షణాల్లో బతికి బట్టకట్టాడు.
ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి కూడా క్షణాల్లో బతికిపోయాడు.పూర్తి వివరాల్లోకి వెళ్తే.
ఆ వీడియో ఎక్కడ చిత్రీకరించారు అనేది తెలియదు కానీ ఆ వీడియోలో ఉన్న అతన్ని చూస్తే మాత్రం అబ్బో భలే అదృష్టవంతుడు అని అనిపిస్తుంది.ఓ వ్యక్తి ఎత్తైన పర్వతం మీద ఉన్న ఓ వంతెనపై సాహసానికి సిద్దమయ్యాడు.
ఇంకా ఆ వంతెన మధ్య మధ్యలో ఖాళీలు ఉండే ఓ వంతెన మీద నడవాలి అని ఫిక్స్ అయ్యాడు.అయితే కాలు జారితే నేరుగా లోయలో పడిపోకుండా ఉండేందుకు నడుముకు తాడు కట్టు ఆ ఆతర్వాత వంతెనపై నడిచేందుకు అనుమతిని ఇస్తారు.
ఇంకా అలానే అతడికి కూడా తాడు కట్టారు.
దీంతో ఆ తాడు ఉంది కదా అనే ధైర్యంతో అతడు ఎలాంటి భయం లేకుండా చెంగు చెంగున వంతెనపై దూకుతూ అవతలి వైపుకు వెళ్లిపోయాడు.
కాన చివరిసారి ఎగిరే సమయంలో తాడు ఊడిపోయింది.అయితే ఎంతో బాలెన్సుడ్ గా అతను అవతలి వైపుకు వెళ్లిన తర్వాత ఊడిన తాడు చూసుకొని ఆశ్చర్యపోయాడు.
ఆ వీడియో చూస్తే మీరు కూడా బాబోయ్ అంటారు.మరి ఇంకేందుకు ఆలస్యం వెంటనే ఆ వీడియోను ఓసారి చూసేయండి.