లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బీసీ బిల్లు

ఎన్నికలు సమయం ముంచుకొస్తున్న సమయంలో కేంద్ర అధికార పార్టీ హడావుడిగా ప్రకటించిన ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకి లోక్ సభ ఆమోదం తెలిపింది.రాజ్యాంగ సవరణ (124) బిల్లు 2019పై నాలుగున్నర గంటల పాటు సాగిన సుదీర్ఘ చర్చ అనంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్ ఓటింగ్ నిర్వహించారు.

 Loksabha Passes Ebc Reservation Bill-TeluguStop.com

ఓటింగ్ లో 323 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు.ముగ్గురు సభ్యులు మాత్రం వ్యతిరేకంగా ఓటేశారు.

అయితే… ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఏఐఏడీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు.చర్చ ముగింపు దశకి చేరుతుండగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్ సభకు వచ్చారు.ఓటింగ్ సమయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా లోక్ సభలో ఉన్నారు.రేపు రాజ్యసభ ముందుకు ఈ బిల్లు రాబోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube