ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సి పై ఉద్యోగ సంఘాలు ఉమ్మడి ఐక్య కార్యాచరణ రూపొందిస్తున్నారు విజయవాడలోని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ కార్యాలయంలో 4 సంఘాల నేతలు సమావేశమయ్యా రు .వచ్చే నెల 7 లేదా 8 నుంచి ఉద్యోగుల సమ్మెబాట పట్ట దాటాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది .
వచ్చే నెల 3 న చలో విజయవాడ కార్యక్రమం ఈ నెల 25 న కలెక్టరేట్ల ముట్టడి వంటి ఉద్యమ ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తుంది.మరికాసేపట్లో ఉద్యోగ సంఘాల నేతలు అధికారికంగా ప్రకటించనున్నారు
.