టాలీవుడ్ లో 2007వ సంవత్సరంలో వచ్చినటువంటి చందమామ సినిమా ఇప్పటి ప్రేక్షకులకు బాగా గుర్తుంటుంది.అయితే ఇందులో కాజల్ చెల్లెలిగా నటించినటువంటి సింధు మీనన్ చేసేటువంటి అల్లరి కూడా అందరికీ బాగానే గుర్తు ఉంటుంది.
అయితే తెలుగు తమిళం కన్నడలో కలిపి దాదాపుగా 50 కి పైగా చిత్రాల్లో నటించినటువంటి సింధుమీనన్ ప్రస్తుతం సినీ పరిశ్రమ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.
అయితే ఇప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్నటువంటి సింధు మీనన్ ప్రస్తుతం కర్ణాటకలోని బెంగళూరులో నివాసం ఉంటున్న ట్లు సమాచారం.
అంతేగాక ఇటీవల సింధుమీనన్ పై పోలీసులు పలు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి చీటింగ్ కేసులు కూడా నమోదు చేశారు.అయితే ఈ కేసులో కొందరు సినీ పరిశ్రమకు చెందినటువంటి పెద్ద వాళ్ళు జోక్యం చేసుకోవడంతో ఈ కేసు సర్దుమణిగినట్లు తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం సింధు మీనన్ ఒకపక్క కుటుంబ బాధ్యతలు చక్కబెడుతూ మరోపక్క క తన భర్త సంబంధించినటువంటి వ్యాపారాల్లో లో సహాయం చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది.ఈ మధ్యకాలంలో సింధు మీనన్ కి సన్నిహితంగా ఉంటున్న ఇటువంటి ఓ డైరెక్టర్ సినిమాల్లో నటించే అవకాశం ఇచ్చినప్పటికీ ఆమె వ్యక్తిగత కారణాల వల్ల చేసినట్లు కొందరు గుసగుసలాడుకుంటున్నారు.