మామూలుగా చిత్రపరిశ్రమలో కొందరు వాళ్లు వాళ్ల వృత్తికి మాత్రమే అంకితం అవుతూ ఉంటారు.కానీ మరికొందరు మాత్రం తమ టాలెంట్ ని నిరూపించుకోవడానికి ఏ ఒక్క ఛాన్స్ వచ్చినా దానిని వదలకుండా ఒడిసి పట్టుకుంటుంటారు.
ఈ కోవకి చెందినదే అమెరికాలో భారత సంతతికి చెందిన అటువంటి పద్మా లక్ష్మిఅనే యాంకర్.ఈమె ఒక్క యాంకరింగ్ లోనే కాదు, మోడల్, రైటర్ గా కూడా బాగానే రాణిస్తోంది.
అయితే తాజాగా పద్మా లక్ష్మి అనే యాంకర్ తన ఒంటిపై నూలు పోగు లేకుండా ఫోజులు ఇచ్చి కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది.
అయితే ఈమె ఐదు పదుల వయస్సు దాటినా ఇప్పటికీ పద్మా లక్ష్మి తన అందాల ఆరబోతతో ప్రేక్షకుల మనసును కట్టిపడేస్తుంది.
తాజాగా ఈమె ఆ ఫోటో షూట్ కార్యక్రమంలో పాల్గొంది. ఇందులో ఒంటిపై ఒక్క నూలు పోగు కూడా లేకుండా ఫోజులు ఇస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమంలో పోస్ట్ చేసింది.
దీంతో ఆమెకు తన అభిమానుల నుంచి అందమైన ప్రశంసలు వస్తున్నాయి.అంతేగాక ఏళ్లు గడుస్తున్నా ఆమెది వన్నె తరగని అందం అంటూ పలువురు ఆమె అందాన్ని వర్ణిస్తున్నారు.
అయితే ఇది ఇలా ఉండగా ఈమె ఇటీవల కాలంలో పద్మా లక్ష్మి ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ తనకు 16 సంవత్సరాలు ఉన్న సమయంలో కొందరు తనపై అత్యాచారం చేశారని తెలిపారు.
జీవితంలో చాల కష్టాలను చూశానని, చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తలో చాల మంది తనతో అసభ్యకరంగా ప్రవర్తించేవారని అన్నారు.అంతేగాక అవకాశాల కోసమని వెళితే తమ పడక గదిలోకి రమ్మని పిలిచేవారని పేర్కొన్నారు.
అవకాశాలు అందరికీ వస్తాయి కానీ వాటిని నిలబెట్టుకోవడంలోనే మన టాలెంట్ ఏంటో తెలుస్తుందని అభిప్రాయపడ్డారు.