రాజన్న సిరిసిల్ల జిల్లా :ఆపదలో ఉన్న వారికి 49 సార్లు రక్తదానం చేసి పలు అవార్డులు అందుకుని పలువురికి ఆదర్శంగా నిలిచిన వంగ గిరిధర్ రెడ్డి కి మొక్క ను బహుమతి గా అందించి మాజీ టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు అభినందించారు.
ఈ సందర్భంగా సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, డైరెక్టర్ నరసింహారెడ్డి మాజీ జెడ్పిటిసి సభ్యులు ఏలూరి రాజయ్య బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దోమ్మాటి నరసయ్య , కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ గౌస్ బాయి , బండారి బాల్ రెడ్డి , మేగి నరసయ్య , గుండాడి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Latest Rajanna Sircilla News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy