నేడు హైదరాబాద్ లో కిషన్ రెడ్డి "జన ఆశీర్వాద యాత్ర"..!!

కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.రెండు తెలుగు రాష్ట్రాలలో పర్యటిస్తున్న కిషన్ రెడ్డి మొన్న ఏపీలో శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది.

 Kishan Reddy Jana Ashirwad Yatra In Hyderabad Today Kishan Reddy, Hyderabad,late-TeluguStop.com

కాగా ఈ రోజు ఉదయం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన కిషన్ రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకడం జరిగింది.

Telugu Hyderabad, Janaaasheervada, Kishan Reddy-Telugu Political News

దర్శనం అనంతరం కొండపై పునర్నిర్మిస్తున్నారు ప్రధాన ఆలయ పనులను పరిశీలించారు.ఇదిలా ఉంటే ఈ రోజు హైదరాబాద్ నగరంలో జన ఆశీర్వాద యాత్రలతో పలుచోట్ల కిషన్రెడ్డి ప్రసంగించనున్నారు.ఈ గ్రామంలో మధ్యాహ్నం ఒంటిగంటకు ఉప్పల్ రింగ్ రోడ్డు కి చేరుకోనున్న క్రమంలో బిజెపి శ్రేణులు ఘన స్వాగతం పలకడానికి రెడీ అయ్యాయి.ఆ తర్వాత సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో.

యాత్ర జరగనుంది.చివరిగా హైదరాబాద్ బిజెపి కార్యాలయం వద్ద భారీ బహిరంగ సభలో కిషన్ రెడ్డి పాల్గొననున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube