ఢిల్లీలో సోనియాగాంధీతో భేటీ అయిన కిరణ్ కుమార్ రెడ్డి. !!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో శుక్రవారం భేటీ అయ్యారు.గత మూడు రోజుల నుండి ఢిల్లీలోనే మకాం వేసిన కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం సోనియా గాంధీతో భేటీ కావడం జరిగింది.

 Kiran Kumar Reddy Meets Sonia Gandhi In Delhi Details, Kiran Kumar Reddy, Sonia-TeluguStop.com

భేటీ అనంతరం హైదరాబాద్ కి తిరిగి పయనమయ్యారు.చాలా కాలం తర్వాత మళ్లీ కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయంగా యాక్టివ్ అవుతూ ఉండటంతో.

ఈ భేటీ ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో సంచలనంగా మారింది.

మరోపక్క వ్యక్తిగత పనుల నిమిత్తం ఢిల్లీకి వెళ్లినట్లు కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

సోనియాతో దాదాపు 45 నిమిషాల పాటు కిరణ్ కుమార్ రెడ్డి వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం.ఇటీవలె తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన చేపట్టడం జరిగింది.ఈ క్రమంలో ఇప్పుడు ఢిల్లీలో సోనియా గాంధీతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ కావడం.పట్ల చూస్తే ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు పూర్తిగా.

కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube