ముందస్తు ఎన్నికలపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలో ముందస్తుకు వచ్చే దమ్ము కేంద్రానికి ఉందా అని ప్రశ్నించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ ను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు రావాలని చెప్పారు.ముందస్తుకు అందరం కలిసే వెళ్దామన్న కేటీఆర్ ఎవరేంటో ప్రజలే తేలుస్తారని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో ఎన్నికలు ఎప్పుడూ వచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.