టికెట్లపై ఏఐసీసీ సెక్రటరీ మన్సూర్ అలీఖాన్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో టికెట్ల కేటాయింపుల వ్యవహారం ఇంకా ముగియలేదని ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీఖాన్ అన్నారు.అసెంబ్లీ టికెట్ల కేటాయింపుపై అభ్యంతరాలు ఉంటే పార్టీ అంతర్గత వేదికలపై మాట్లాడాలని తెలిపారు.

 Key Comments Of Aicc Secretary Mansoor Ali Khan On Tickets-TeluguStop.com

ఈ వ్యవహారంలో ఇంకా సంప్రదింపులు కొనసాగుతున్నాయని మన్సూర్ అలీఖాన్ పేర్కొన్నారు.పార్టీకి, నాయకులకు వ్యతిరేకంగా బహిరంగంగా ఎవరూ మాట్లాడొద్దని సూచించారు.

కొందరు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారన్న ఆయన ఇకపై అలాంటి పనులు మానుకోవాలని తెలిపారు.కాగా తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే 55 నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మిగిలిన 64 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube