తెలంగాణలో రాహుల్ గాంధీ జోడో యాత్రలో కీలక మార్పులు

తెలంగాణలో రాహుల్ గాంధీ జోడో యాత్రలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.రూట్ మ్యాప్ లో మార్పులు చేస్తూ టీ కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి నివేదిక పంపారు .

 Key Changes In Rahul Gandhi's Jodo Yatra In Telangana-TeluguStop.com

ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని పలు నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగనుంది.శంషాబాద్ నుంచి అరాంఘర్, జూ పార్క్, చార్మినార్, ఎంజి మార్కెట్, నాంపల్లి, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, కూకట్పల్లి, పటాన్ చెరువు మీదుగా ఈ యాత్ర కొనసాగనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

కాగా ఈనెల 24న రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది.రాష్ట్రవ్యాప్తంగా 375 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు.అనంతరం మహారాష్ట్రకు చేరుకుంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube