ఒళ్ళు దగ్గర పెట్టుకో.. వైసీపీ కీలక నేత కి వార్నింగ్ ఇచ్చిన కేశినేని నాని..!!

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విజయవాడలో ఎంపీ కేశినేని నాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా 37 వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి వినోద్ జైన్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇంటింటికి వెళ్లి.

మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.బెజవాడ మున్సిపాలిటీలో 20 సంవత్సరాలుగా అభివృద్ధి అనేది జరగలేదని చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలో పలు సమస్యలపై స్పందిస్తూ ప్రజలంతా అధిక ధరలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు.

Telugu Chandrababu, Kesineni Nani, Lokesh-Telugu Political News

ఇదే టైములో విజయవాడలో వైసీపీ కీలక యువ నేత దేవినేని అవినాష్ కి ఊహించని రీతిలో కేశినేని నాని వార్నింగ్ ఇచ్చారు.తెలుగు అధ్యక్ష పదవి ఇచ్చినంత కాలం చంద్రబాబు కి లోకేష్ బొమ్మలకు పాలాభిషేకం చేసిన లోకేష్.పార్టీ ఓడిపోయిన తర్వాత ప్లేటు ఫిరాయించినటు గా సెటైర్లు వేశారు.

పార్టీ మారి ఇప్పుడు మరొకరికి పాలాభిషేకం చేస్తున్నారంటూ మండిపడ్డారు.నగరంలో రౌడీయిజానికి పాల్పడటానికి.

పాత రోజులు కాదని అవినాష్ తండ్రి.దేవినేని నెహ్రూ పై అనేక ఆరోపణలు చేస్తూ అటువంటి తరహాలో అవినాష్ ప్రజల పై దాడికి పాల్పడినట్టు ఆరోపిస్తూ… ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని కేశినేని నాని వార్నింగ్ ఇచ్చేటట్టు కామెంట్లు చేశారు.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube