నేడు కృష్ణా జిల్లాలో పర్యటించిన కేరళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రసాద్

నూజివీడు, మసునూరు మండలల్లో రైతు భరోసా కేంద్రాలు, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పరిశీలించిన కేరళ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పి.ప్రసాద్.

 Kerala State Agriculture Minister Prasad Visited Krishna District, Kerala State-TeluguStop.com

కేరళ మంత్రి వెంట కేరళ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రైతు భరోసా కేంద్రాల వద్ద రైతులతో ముఖాముఖి నిర్వహించారు మంత్రి మరియు కేరళ అధికారులు.

కృష్ణా జిల్లా వ్యవసాయ శాఖ కమిషనర్ మరియు వ్యవసాయ అధికారులను పలు విషయాలు అడిగి తెలుసుకున్న కేరళ మంత్రి, అధికారులు.

సేంద్రియ సాగు, రైతు భరోసా కేంద్రాలు యొక్క ఉపయోగాలు,వ్యవసాయ సాగులో మెలకువలు చక్కగా ఉన్నాయని కితాబు ఇచ్చిన కేరళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube