తెలంగాణాలో విజయదుంధిబి మోగిస్తున్న టీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థులకు ఇప్పటికే నోటిమాట లేకుండా చేయగలిగింది.ఇక గద్వేల్ నియోజకవర్గంలో పోటీ చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ప్రత్యర్థి ఒంటేరు ప్రతాప రెడ్డి మీద 51 వేల మెజార్టీతో ఘన విజయం సాధించారు.
పోలింగ్ కి ముందు కేసీఆర్ ప్రత్యర్థి ఒంటేరు ప్రతాపరెడ్డి అనేక అనేక ఆరోపణలు చేయడమే కాదు… ఆత్మహత్యాయత్నాకి ప్రయత్నించి సంచలనం సృష్టించాడు.అనేక నాటకీయ పరిణామాల మధ్య కేసీఆర్ విజయం సాధించడంతో… గులాబీ పార్టీలో మరింత హుషారు పెరిగింది.
.
తాజా వార్తలు