మనం పాలకులుగా ఉన్నాము .ఇదంతా మనకు లభించే అరుదైన అవకాశం , దీన్ని అంతా కలిసి ఒక మన సర్కార్ ను ఒక పద్ద తి తో కాపాడుకోవాలి .
ఇలా ప్రతిపక్షం పై కోపమెత్తిపోవడం మంచిది కాదు .వారు నువ్వెంత అంటే నువ్వెంతా అని మనం అనడం సరికాదు అని తెలంగాణా ప్రధాన పక్షం మంత్రులకు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కేశిఆర్ తెలియపరిచారు .ఈమధ్య కాలం లో మంత్రులు ప్రతిపక్షం ప్రశ్నలకు సరైన సమాదానాలు ఇవ్వకుండాచిరాకేత్తిపోవడం తో కెసిఆరు ఇలా క్లాస్ తీసుకున్నారు.విడమర్చి చెప్పినట్లు నూరిపోసేలా తెలిపినట్లు అందుకు అంతా తలలూపారని తెలిసింది .మంత్రులు తరుపున కెసిఆర్ పలుమార్లు సభకు నచ్చచెప్పడమో లేకుంటే మరోవిధంగా సర్ది చెప్పడమో చేస్తున్నారు ఒక మంత్రి కాంగ్రెస్ నేతపై చేసిన విమర్శకు కెసిఆర్ సభలో క్షమాపణలు చెప్పుకునే పరిస్థితి రావడం తో ఆయన పై విధంగా స్పందించి తన మంత్రివర్గ సహచరులకు విధానం నూరిపోసారు .