జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.మధ్యాహ్నం ఆయన జాతీయ పార్టీని ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే త్వరలోనే ఏపీలో బహిరంగ సభ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.సంక్రాంతి పండుగకి ఏపీలో బహిరంగ సభ నిర్వహించాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం.
విజయవాడ లేదా గుంటూరులో సభ ఏర్పాటు చేసే అవకాశం ఉంది.ఇప్పటికే పలువురు ఏపీ నేతలతో సంప్రదింపులు జరిపిన కేసీఆర్.
ఏపీలో సైతం బీఆర్ఎస్ జెండాను ఎగుర వేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.