నేడు మహబూబ్నగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.పర్యటనకు హైదరాబాద్ ప్రగతిభవన్ నుంచి రోడ్డు మార్గంలో కేసీఆర్ పయనం కానున్నారు.
ఇందులో భాగంగా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.అనంతరం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు.
సాయంత్రం అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.