టీడీపీలోకి కేసీఆర్ కుమార్తె ..?

తెలంగాణాలో రాజకీయ సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి.టికెట్లు ఆశిస్తున్న నాయకులు తాము పోటీ చేసేందుకు ఏ పార్టీలో అవకాశం దొరికే ఛాన్స్ ఉంటుందో ఆ పార్టీలోకి ముందూ వెనుక ఆలోచించకుండా చేరిపోతున్నారు.తాజాగా… టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్న కుమార్తె రమ్య సీఎం చంద్రబాబును కలిశారు.టీడీపీలో చేరతానని ఆమె ప్రతిపాదించారు.

 Kcr Daughter Join To Tdp1-TeluguStop.com

కరీంనగర్‌ జిల్లా నుంచి పోటీచేసేందుకు రమ్య ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌ నేతల వైఖరితో మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది.దీంతో ఆమె టీడీపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు వినికిడి అందులో భాగంగా తెలంగాణ టీడీపీ నేతలతో కూడా రమ్య చర్చలు జరిపినట్లు సమాచారం.చంద్రబాబుతో టీటీడీపీ నేతల భేటీలో రమ్య విషయం ప్రస్తావించారు.

ఈ సమయంలో రమ్యను పార్టీలోకి తీసుకుంటే .రెచ్చగొట్టినట్టు ఉంటుందని అభిప్రాయాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube