హుజురాబాద్ ఉప ఎన్నికల గురించి సంచలన కామెంట్స్ చేసిన కవిత..!!

తెలంగాణ రాజకీయాల్లో హుజురాబాద్ ఉప ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి.ఈ ఉప ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని.

 Kavitha Made Sensational Comments About Huzurabad By-election, Kavitha, Huzurab-TeluguStop.com

దాదాపు మూడు నెలల నుండి నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ ఉన్నాయి.ఈ ఉప ఎన్నికలలో చాలా పార్టీలు పోటీ చేస్తున్న గాని ఎక్కువగా టిఆర్ఎస్- బిజెపి పార్టీ ల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టుగా ఉంది అని నియోజకవర్గంలో టాక్.

ఇటువంటి తరుణంలో హుజురాబాద్ ఉప ఎన్నికల విషయంలో.టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

విషయంలోకి వెళితే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయో ఈటెల రాజేందర్ చెప్పలేకపోతున్నారని.కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని పేర్కొన్నారు.రెఫరెండం అని ఎవరు పడితే వాళ్ళు అనుకోకూడదు, ప్రజలు అనుకోవాలి అని అన్నారు.హుజూరాబాద్ నియోజకవర్గాల ప్రజలు ఒకటి గమనించాలి జరుగుతున్న అభివృద్ధి.

, భవిష్యత్తు గురించి ఆలోచించి… నాయకుడు అనేవాడు ప్రజలపై ప్రేమ కలిగిన వ్యక్తి అయి ఉండాలి.దక్షిత మక్కువ కలిగి.

ప్రజలను నడిపించాలి.ఇటువంటి లక్షణాలు కలిగిన నాయకుడు కేసీఆర్.

  ఆయన అడుగుజాడల్లో.నడుస్తున్న పార్టీ శ్రేణులకు ఓటు వేసి గెలిపించాలని.

సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube