క్రికేట్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన టోర్నమెంటు ఐపియల్ మళ్ళీ వచ్చేసింది.8 జట్లతో 51 రోజులవరకు జరిగే ఈ క్రికేట్ సమరంలో లెక్కలన్నీ కోట్ల మీదే ఉంటాయి.అంతపెద్ద టోర్నమెంటు మొదలవుతున్నప్పుడు హంగామా కూడా ఎక్కువగానే ఉండాలి కదా!
నిన్న ఐపియల్ ప్రారంభోత్సవం ముంబైలో జరిగింది.ఈ వేడుకలను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు బాలివుడ్ సెలబ్రిటిలు జాక్వెలీన్ ఫెర్నాండెజ్, కత్రీనా కైఫ్, రణ్ వీర్ సింగ్ తమ ఆటపాటలను ప్రదర్శించారు.
ఇంగ్లీష్ పాప్ సింగర్లు, విండీస్ క్రికేటర్లు, యో యో హని సింగ్ లాంటి వాళ్ళందరు వేడుకలో పాలుపంచుకున్నా అందరి చూపలని ఆకర్షించింది మాత్రం కత్రీనా నడుమే.
కత్రీనా కైఫ్ చేసిన బెల్లి డ్యాన్స్ కి విపరీతమైన రెస్పాస్స్ వచ్చింది.
వేడుక చివర్లో రణ వీర్ సింగ్ ప్రత్యేకంగా కత్రీనా నడముని పొగిడాడంటే మీరే అర్థం చేసుకోండి, కత్రీనా తన నడుమందాలతో ఎంత అలజడి సృష్టించిందో!
అదేదో మత్తు ఉంటుందండి సుందరాంగుల నడుములో .ఉద్దండులు తమ కళను ప్రదర్శించిన చోట కూడా నడుమందాలు ఎక్కవ మార్కులు కొట్టేయడం ఏంటండి !
.