కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన

కర్ణాటక మాజీ సీఎం సిద్ధ రామయ్య సంచలన ప్రకటన చేశారు.రానున్న అసెంబ్లీ ఎన్నికలే తను పోటీ చేసే చివరి ఎన్నికలు అని తెలిపారు.

 Karnataka Former Cm Siddaramaiah's Sensational Announcement-TeluguStop.com

కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలో సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

అయితే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవడం లేదని స్పష్టం చేశారు.మరోవైపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందంటూ ఆ పార్టీ సీనియర్ నేత యడియూరప్ప చేసిన వ్యాఖ్యలను సిద్ధరామయ్య తిప్పికొట్టారు.

యుడియూరప్పకు బీజేపీ అధిష్టానం ఇప్పటికే ఒక పంచ్ ఇచ్చిందని, సీఎం పదవి నుంచి తొలగించిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube