సీబీఐకి కడప ఎంపీ అవినాశ్ రెడ్డి లేఖ

సీబీఐకి కడప ఎంపీ అవినాశ్ రెడ్డి లేఖ రాశారు.నోటీసుల్లో పేర్కొన్న విధంగా విచారణకు హాజరవుతున్నట్లు చెప్పారు.

 Kadapa Mp Avinash Reddy's Letter To Cbi-TeluguStop.com

మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో తన ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు.ఈ క్రమంలో అధికారుల విచారణ పారదర్శకంగా సాగాలని కోరుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

అదేవిధంగా విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డింగుకు అనుమతించాలని కోరారు.తనతో పాటు న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు.

కాగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఆయన సీబీఐ ఎదుట విచారణకు హాజరుకానున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube