దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితులకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు అయింది.కుంభకోణంలో నిందితులుగా ఉన్న శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబులకు జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగిస్తున్నట్లు తెలిపింది.
ఈ మేరకు డిసెంబర్ 19 వరకు కస్టడీని పొడిగిస్తున్నట్లు సీబీఐ ప్రత్యేక కోర్టు తెలిపింది.కాగా లిక్కర్ స్కాంపై సీబీఐ దర్యాప్తు శరవేగంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.