ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితులకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితులకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు అయింది.కుంభకోణంలో నిందితులుగా ఉన్న శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబులకు జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగిస్తున్నట్లు తెలిపింది.

 Judicial Custody Extended To Accused In Delhi Liquor Scam-TeluguStop.com

ఈ మేరకు డిసెంబర్ 19 వరకు కస్టడీని పొడిగిస్తున్నట్లు సీబీఐ ప్రత్యేక కోర్టు తెలిపింది.కాగా లిక్కర్ స్కాంపై సీబీఐ దర్యాప్తు శరవేగంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube