ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షోకు భారీగా పడిపోయిన రేటింగ్.. కారణం?

బుల్లితెరపై ఎన్టీఆర్వ్యాఖ్యాతగా ప్రసారమవుతున్న టువంటి కార్యక్రమం ఎవరు మీలో కోటీశ్వరులుఎన్టీఆర్ వ్యాఖ్యాతగా ప్రసారమౌతున్న ఈ కార్యక్రమం మొదటి వారాలలో అద్భుతమైన రేటింగ్ సంపాదించుకుని అందరిని ఆశ్చర్యపరిచింది.ఇప్పటికే నాలుగు సీజన్లను పూర్తిచేసుకున్న ఈ కార్యక్రమం తాజాగా ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా మరొక సీజన్ ప్రారంభమైంది.

 Jr Ntrs Evaru Meelo Koteeswarulu 5th Week Got 4.70 Trp Ntr, Tollywood, Evaru Mee-TeluguStop.com

ఎన్నో అంచనాల నడుమ ప్రసారమౌతున్న ఈ కార్యక్రమం మొదటివారం రేటింగ్స్ ఫర్వాలేదనిపించిన్నప్పటికీ ఆతరువాతవారాలురేటింగ్స్క్రమక్రమంగా పెరుగుతూ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన దక్కించుకుంది.ఇలా వారం వారం రేటింగ్స్ పెరుగుతూపోతున్న ఈ కార్యక్రమంపై రేటింగ్స్ గురించి ఈ వారం కూడా నిర్వాహకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.

Telugu Evarumeelo, Ipl Effect, Tollywood-Movie

అయితే ఈ కార్యక్రమం పై నిర్వాహకులు పెట్టుకున్న అంచనాలను ఈ కార్యక్రమం చేరుకోలేక రేటింగ్స్ దారుణంగా పడిపోయాయని చెప్పవచ్చు.తాజాగా బార్క్ రిలీజ్ చేసిన రేటింగ్‌లో ఈ షోకు భారీ షాక్ తగిలింది.ఈ వారం ఏకంగా సగటున 4.70 టీఆర్పీ రేటింగ్ మాత్రమే వచ్చింది.ఇలా ఉన్నఫలంగా ఈ కార్యక్రమం రేటింగ్ తగ్గిపోవడానికి గల కారణం కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)అని చెప్పవచ్చు.

సరిగ్గా ఈ షో ప్రసారమయ్యే సమయానికి ఐపీఎల్ కూడా ప్రసారం కావడంతో ఎక్కువ మంది ప్రేక్షకులు ఐపీఎల్ చూడటానికి ఆసక్తి చూపించటం వల్ల కార్యక్రమం రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube