ఎస్.ఎస్.
రాజమౌళి కుమారుడు కార్తికేయ, పూజా ప్రసాద్ల వివాహ వేడుక జైపూర్లో ఘనంగా జరగనుంది.ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు తారలు అక్కడికి చేరుకోగా వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చరణ్, తారక్, ప్రభాస్ లు చేసిన డాన్స్ లు ఒక ఎత్తు అయితే…దర్శకదీరుడు రాజమౌళి గారు తన సతీమణి రమా గారితో కలిసి వేసిన స్టెప్పులు మరో ఎత్తు.
ఇది ఇలా ఉంటె…సంగీత్ వేడుకలో తారక్ అయితే ఏకంగా జై బాలయ్య జైజై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
768652288
ఎన్టీఆర్ చేస్తున్న సందడి చూసి….అక్కినేని చిన్నోడు అఖిల్ బిత్తరపోయాడు.వీడియో నిశితంగా పరిశీలిస్తే….ఎన్టీఆర్ అరుపులు విని అఖిల్ ఎలా రియాక్ట్ అయ్యారో గమనింవచ్చు.