ఎన్నికల ముందు అధికార పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబుకి వరుస షాక్ లు తగులుతున్నాయి.తాను చేపడుతున్న సంక్షేమ పథకాలతో ఏపీలో మళ్ళీ అధికారంలోకి వస్తామని భావిస్తున్న టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది.
తాను ఇంతకాలం నమ్మిన తనవాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరుగా తన నుంచి దూరం అవుతున్నారు.అలాగే టీడీపీ క్యాడర్ కూడా మెల్లగా వైసీపీ జగన్ వైపు మళ్లిపోతుంది.
తాజాగా టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది అని చెప్పాలి.
జూనియర్ ఎన్టీఆర్ మామ, స్టూడియో ఎన్ అధినేత, చంద్రబాబు సన్నిహితుడు అయిన నార్నే శ్రీనివాసరావు ఆ మధ్య జగన్ తో బేటీ అయిన సంగతి తెలిసిందే.రానున్న ఎన్నికలలో గుంటూరు జిల్లా నుంచి పోటీ చేయాలని భావిస్తున్న నార్నే శ్రీనివాసరావుకి జగన్ నుంచి స్పష్టమైన హామీ రావడంతో తాజాగా హైదరాబాద్ లో జగన్ నివాసంలో అతను వైసీపీ కండువా కప్పుకొని అధికారికంగా ఆ పార్టీలో చేరిపోయారు.దీంతో చంద్రబాబుకి పెద్ద షాక్ తగిలింది అని చెప్పాలి.
ఇలాంటి పరిస్థితిలో రానున్న ఎన్నికలలో jooni
.