బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రమ పాదయాత్ర లో మెరిసిన జీవితా రాజశేఖర్… అడుగు లో అడుగు వేస్తూ పాదయాత్ర లో బండి సంజయ్ తో ముందుకు సాగింది.పార్టీ ఆదేశిస్తే ఎక్కడినుండి అయినా పోటీ చేస్తానని స్పష్టం చేసింది.
కొన్నాళ్ళు గా వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ కి దూరంగా ఉన్నాని.ఇప్పుడు పార్టీ కోసం క్రియాశీలకంగా పని చేయడానికి సిద్డంగా ఉన్నానని చెప్పింది.
మోడీ పాలన ఈ దేశానికి శ్రీరామ రక్ష అని.పార్టీ ఎలాంటి పని అప్పగించిన చేయడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించింది.తెలంగాణ లో ఆడవాళ్లకు రక్షణ కావలంటే బీజేపీ పాలన రావాలి మోడీ నే బారతదేశాన్ని కాపాడగలరనే విశ్వాసంతోనే మొదటి నుండి బిజెపి కి సపోర్ట్ చేస్తున్నాని చెప్పింది.టీఆరెస్ ప్రభుత్వ తీరుపట్ల తెలంగాణ ప్రజలు అసంతృప్తి తో ఉన్నారని… తెలంగాణ అన్ని రంగాల్లో వెనకపడిఉందని విమర్శించింది…