సొంత పార్టీ నేతలపై సీరియస్ కామెంట్లు చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి..!!

అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్‌పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కీలక నేతల పై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకత్వం మొత్తం మార్చాల్సిందే అని మీడియా సముఖంగా ధ్వజ మెత్తారు.

 Jc Prabhakar Reddy Made Serious Comments On His Own Party Leaders,  Tdp, Jc Prab-TeluguStop.com

తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉండే జిల్లాలలో ఒక జిల్లా అనంతపురం.ఇటువంటి అనంతపురం జిల్లాలో ఇద్దరు కీలక నాయకులు.

వలన పార్టీ సర్వ నాశనం అవుతుందని, వాళ్ల పేర్లు మరో కార్యక్రమంలో చెబుతాను అంటూ సొంత పార్టీ నాయకులపై జేసీ ప్రభాకర్ రెడ్డి సీరియస్ కామెంట్లు చేశారు.

ఆ ఇద్దరికి రాజకీయం చేతకాదు దండాలు పట్టించుకోవడమే.

అన్న తరహాలో వ్యవహరిస్తున్నారు వారివల్ల జిల్లా లో పార్టీ బలహీన పడుతుందని ఈ విషయంలో అధిష్టానం కలగజేసుకుని మార్పులు చేయాలని జెసి ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. రాయలసీమ తెలుగుదేశం పార్టీ నాయకుల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

రాయలసీమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలని తర్వాత ప్రాజెక్టుల గురించి ఆలోచించండి అంటూ టీడీపీ పెద్దలకు ఆయన సూచించారు.టిడిపి కార్యకర్తల విషయంలో చంద్రబాబు ఇప్పటికైనా మేలుకో వాలని.

పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube