అనంతపురము: తాడిపత్రి పట్టణంలో జెసి బ్రదర్స్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి మహిళా కబడ్డీ పోటీలు. కబడ్డీ పోటీల్లో పాల్గొన్న 14 రాష్ట్రాలకు చెందిన మహిళా క్రీడాకారులు.
వెస్ట్రన్ రైల్వేస్, రాజస్థాన్ మహిళా కబడ్డీ జట్టుల మధ్య హోరా హోరీగా పోటీ.
కబడ్డీ పోటీల మద్యలో సందడి చేస్తు డీజే డ్యాన్స్ చేస్తు ప్రేక్షకులను ఆనందింపజేస్తున్న జేసి ప్రభాకర్ రెడ్డి.
జనసంద్రంగా మారిన క్రీడా మైదానం.మొదటి విజేతకు రూ.2 లక్షలు, రెండవ బహుమతి 1 లక్షా 50 వేలు, మూడవ బహుమతి 1 లక్ష, నాలుగవ బహుమతి 50 వేలు నగదు బహుమతులు.