జనసేన రెండో జాబితా ప్రకటించిన పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ నుంచి ఈ ఎన్నికల బరిలో పోటీ పడే అభ్యర్ధుల మొదటి జాబితాలో 32 మంది అసెంబ్లీ అభ్యర్ధులని ప్రకటించిన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా మరో 32 అసెంబ్లీ సభ్యులతో కూడిన రెండో జాబితాని రిలీజ్ చేసారు.అలాగే 5 లోక్ సభ సీట్లకి అభ్యర్ధులని ఖరారు చేసారు.

 Janasena Second List Of Candidates Announced-TeluguStop.com

ఇందులో తెలంగాణలో సికింద్రాబాద్ కూడా ఉండటం విశేషం.ఇందులో మెజారిటీ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు జిల్లా అభ్యర్ధులపై జనసేనాని ఎక్కువగా ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తుంది

అలాగే విశాఖలో అనకాపల్లి నుంచి గంటా శ్రీనివాసరావు బంధువు నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో పని చేస్తూ టికెట్ కోసం పని చేసిన పరుచూరి భాస్కరరావుకి ఊహించని విధంగా జనసేన పార్టీలో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు.

దీంతో అతను జనసేన పార్టీలో చేరినట్లు స్పష్టం అవుతుంది.అలాగే ఈ లిస్టు లో ముఖ్యంగా నలుగురు మహిళలకి స్థానం కల్పించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube