ప్రకాశం జిల్లాలో షాకింగ్ ఘటన. జనసేన కార్యకర్త ఆత్మహత్య.. ?

ప్రకాశం జిల్లాలో జనసేన కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న షాకింగ్ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.ఆ వివరాలు పరిశీలిస్తే గిద్దలూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అన్నా రాంబాబును, జనసేన కార్యకర్త అయినా బండ్ల వెంగయ్య నాయుడు తమ గ్రామంలోని రోడ్డు సమస్యపై ఎమ్మెల్యే రాంబాబును నడి రోడ్డుపై కారు ఆపి నిలదీయడంతో నువ్వెవుడి రా నాకు చెప్పడానికి, ఒళ్లు దగ్గర పెట్టుకో, నన్నే ప్రశ్నిస్తావా అంటూ ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిటాడట.

 Janasena Party Activist Commits Suicide, Ycp Mla, Anna Rambabu, Janasena Party,-TeluguStop.com

ఈ తరుణంలో ఎమ్మెల్యేను ప్రశ్నించిన జనసేన కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ప్రాణాలు పోగొట్టుకో వలసిందేనా అని భావోద్వేగం చెందుతూ, వెంగయ్య ఆత్మహత్యకు అధికార పక్షం బాధ్యత వహించాలని అంతే కాకుండా ఇతని ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.

వెంగయ్యను ఆత్మహత్యకు ప్రేరేపించిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube