జనసేన పార్టీతో తాము పొ త్తు పెట్టుకుంటే వైసీపీకి వచ్చిన నొప్పి ఏంటి అని మొన్న ఏపీ సీఎం చంద్రబాబు వ్యాక్యానించడం వైరల్ గా మారిన సంగతి తెలిసందే.ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో ఎలాంటి పొత్తు ఉండదని జనసేన అదికార ప్రతినిధి పార్దసారది ప్రకటించారు.ఆయన ఒక మీడియా చర్చా కార్యకర్మం లో సమాదానం ఇస్తూ తమ పార్టీ ఎపిలో 75 అసెంబ్లీ సీట్లకు,25 లోక్ సభ సీట్లకు జనసేన పోటీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ ఉద్దేశంతో మాట్లాడారో తమకు సంబందం లేదని, తమ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో స్పష్టంగా ఉన్నారని ఆయన అన్నారు.అయితే మరో కొద్ది రోజుల్లో ఏపీ లో ఎన్నికల తంతు మొదలయ్యే అవకాశాలుకనిపిస్తుండడంతో ఏ పార్టీ ఎవరితో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతుందో కూడా ఇప్పటికి ఇప్పుఇడు చెప్పడం కష్టం.అలాగే జనసేన కూడా అప్పటి పరిస్థితులకు అనుగుణంగా;;; న ఇరు నాయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది.