పిచ్చ పిచ్చగా ఉందా ..? వారిపై పవన్ ఆగ్రహం

శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తితలీ తుఫాన్ బాధితులను పరామర్శిస్తున్న జనసేన అధినేత పవన్ … సంతకవిటి మండలంలో బాధితులను పవన్‌ శనివారం పరామర్శించారు.వాల్తేరు, ఇసుకలపేట గ్రామాల మధ్య నాగావళి నదిపై వంతెన నిర్మించాలని కోరుతూ వంతెన పోరాట సమితి 610 రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించారు.

 Janasena Chieif Pavan Kalyan Angry On Fans At Srikakulam Tour-TeluguStop.com

ఈ సందర్భంగా… పవన్‌ మాట్లాడుతుండగా అభిమానులు పెద్ద ఎత్తున ‘కాబోయే సీఎం… సీఎం’ అంటూ నినాదాలు చేశారు.పలుమార్లు పవన్‌ వారించినా ఆగలేదు.దీనితో ఆయన వారిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, ‘పిచ్చి పిచ్చిగా ఉందా? మీరు మనుషులు కారా? ఇక్కడ ఇన్ని రోజులుగా దీక్ష చేస్తున్నారు.ఇలాంటి పరిస్థితిలో సీఎం అనడం మంచిది కాదు.

మరోసారి ఇలా చేయద్దు’ అంటూ అభిమానులపై ఫైర్ అయ్యారు పవన్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube