జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు.ఈ సందర్భంగా…ఇన్నర్ రింగ్ రోడ్డు లో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్న పవన్ అక్కడి నుంచి….
ర్యాలీగా గుంటూరు పట్టణంలోకి చేరుకోనున్నారు.ఆ తరువాత ఎల్ ఈ ఏం స్కూల్ ఆవరణలో జరగనున్న జనసేన శంఖారావం బహిరంగ సభలో మాట్లాడనున్నారు.