మొన్న జరిగిన ఎన్నికలలో ఓడిపోవడంతో అధికారానికి దూరమైనా జగన్ ఇప్పుడు పార్టీలోని నాయకులూ ఒక్కొక్కరిగా వెళ్లిపోతుఉండటంతో ఏమ్చేయలో అర్థం కాక టెన్షన్ పడ్తున్నాడని సమాచారం.అధికారం లేక పోయినా పార్టీ బ్రతికి ఉంటె దాన్ని అడ్డంపెట్టుకొని కొన్ని రోజులు అయిన తనపై ఉన్న కేసులనుండి రాజకీయ రక్షణ పొందవచ్చని భావించిన తనకు ఈ విధంగా పార్టీ నాయకులూ షాక్ ఇస్తుండటంతో ఏమ్చేయలో పాలుపోవటంలేదు.
అందుకె సమీక్ష సమావేశాల్లో ఎలానైన పార్టీ ని బ్రతికించుకునీ విధంగా చంద్రబాబుపై తీవ్రమైన విమర్శలుచేస్తూ పార్టీ క్యాడర్ అటువైపు వెళ్ళకుండా జగ్రతపడుతున్నాడు.ఒకవేళ పార్టీ క్యాడర్ ని ఆపలేకపోతే వచ్చే ఎన్నికలవరకు పార్టీ ఆఫీస్ మూతపడుతోందనటంలో సందేహం లేదు.