ఇరాక్ లో ఐసిస్ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు..!!

ఐసిస్ ఉగ్రవాదులు ఇరాక్ దేశం లో రెచ్చిపోతున్నారు.ఉగ్రవాదులు చేస్తున్న దాడులకు ఇరాక్ దేశం అతలాకుతలమవుతోంది.

 Isis Terrorists Are Provoking In Iraq  Isis, Iraq,latest News-TeluguStop.com

ఆ దేశానికి చెందిన పోలీసులనే టార్గెట్ చేసుకుని ఐసిస్ ఉగ్రవాద సంస్థలు చేసిన తాజా దాడులలో దాదాపు 13 మంది ఇరాకీ పోలీసులు.మరణించడం జరిగింది.

చెక్ పోస్ట్ వద్ద పహారా కాస్తున్న పోలీసులపై అర్ధరాత్రి సమయంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడినట్లు ఆ దేశ సీనియర్ పోలీస్ అధికారి స్పష్టం చేశారు.

Telugu Officers, Irak, Iraq, Isis-Latest News - Telugu

దాడి చేసిన ప్రాంతంలో గత కొన్ని రోజుల నుండి ఉగ్రవాదులు ఆర్మీ అధికారులు కూడా టార్గెట్ చేసుకుని.దాడులు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.అయితే ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో జరిగిన దాడులలో తాజాగా జరిగిన దాడి అతిపెద్ద దాడి అని.ఏకంగా 13 మంది పోలీసులు మరణించడం ఇదే తొలిసారి అని.ఆ అధికారి స్పష్టం చేశారు.ఉగ్రవాదులకు స్లీపర్ సేల్స్ గా ఉంటూ సమయం అదును చూసుకుని మరి దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube